1 October 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి బీజేపీ నేత ముద్దాడ మధు https://ift.tt/2DRPZCq

విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత  ముద్దాడ మధు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ  జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DRPZCq
via IFTTT October 01, 2018 at 04:56PM

No comments:

Post a Comment