25 October 2018

టీడీపీ దోషుల్ని పెంచిపోషిస్తోంది https://ift.tt/2ArlLlT

చిత్తూరు:  వైయ‌స్ జగన్‌పై కత్తితో దాడి జరగడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దోషుల్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. నిందితులు ఎవరైనా వదిలి పెట్టకూడదని, దీనంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎయిర్‌పోర్టులోకి కత్తులను ఎలా అనుమతిస్తారని, దాడి జరుగుతున్న సమయంలో భద్రతా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ArlLlT
via IFTTT October 25, 2018 at 10:43PM

No comments:

Post a Comment