8 October 2018

జననేతను కలిసిన మామిడి రైతులు https://ift.tt/2yfb7xd

విజయనగరం: మామిడికి మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విజయనగరం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తరువాత చేతికొచ్చే పంట చెత్తకుప్పల పాలు చేసుకుంటున్నామని, అరకొర ధరకు అమ్ముకుంటూ అప్పుల పాలవుతున్నామని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మామిడి రైతులు కలిశారు. కోల్డ్‌ స్టోరేజ్‌తో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yfb7xd
via IFTTT October 08, 2018 at 08:14PM

No comments:

Post a Comment