1 October 2018

పంచాయ‌తీ ఎన్నిక‌లు వెంట‌నే నిర్వ‌హించాలి https://ift.tt/2xQsFiW

విజ‌య‌న‌గ‌రం:  పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని ఛాంబర్‌ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు డిమాండు చేశారు. లోకల్‌ గవర్నమెంట్స్‌ ఛాంబర్‌ ప్రతినిధులు వైయ‌స్‌ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే న్యాయవాదులు కూడా వైయ‌స్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xQsFiW
via IFTTT October 01, 2018 at 07:11PM

No comments:

Post a Comment