25 October 2018

వైయస్‌ జగన్‌కు కేసీఆర్‌ పరామర్శ https://ift.tt/2SiyvC3

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఫోన్‌లో పరామర్శించారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో జరిగిన దాడి వివరాలను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ సీఎం ఆకాంక్షించారు.  తెలుగు ప్రజల ఆశీస్సులతో వైయ‌స్‌ జగన్ బ‌య‌ట‌ప‌డ్డారు:  మోహ‌న్‌బాబువైయ‌స్ జగన్‌మోహన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SiyvC3
via IFTTT October 26, 2018 at 01:27AM

1 comment:

  1. . . . . వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ సీఎం ఆకాంక్షించారు. . . .
    సంతోషం.
    శ్రీకాకుళం ప్రజలు త్వరగా తుఫాను విపత్తునుండి కోలుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చటానికి తెలంగాణా సియం గారికి మనసు రాలేదు. అవును లెండి అస్మదీయుడైన రాజకీయనాయకమ్మన్యుడికి సామాన్య ప్రజలు - అందులోనూ విరోధి రాష్త్రప్రజలు - ఎలా సాటి వస్తారూ!
    ఎంత మంచిమనస్సు కలవారూ మన తెలంగాణా సియం సారు వారు!

    ReplyDelete