విజయనగరంః బీసీ డిక్లరేషన్లో వైయస్ఆర్సీపీ స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుతుందని వైయస్ఆర్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రబాబు ఓటు బ్యాంకు కోసమే బీసీలను వాడుకున్నారే తప్ప శాశ్వతమైన ప్రయోజనాలు కల్పించలేదని మండిపడ్డారు.బీసీ సామాజిక వర్గానికి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో న్యాయం జరిగిందన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఒక వాగ్దానం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2REFDIO
via IFTTT October 10, 2018 at 06:32PM
No comments:
Post a Comment