1 October 2018

పారిశుద్ధ్య కార్మికుల సేవ‌లు వెల క‌ట్ట‌లేనివి https://ift.tt/2Qk6tV2

 విజ‌య‌న‌గ‌రం:  పారిశుద్ధ్య కార్మికుల సేవ‌లు వెల క‌ట్ట‌లేనివ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్‌ నుంచి ప్రారంభించారు.  మయూరి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qk6tV2
via IFTTT October 01, 2018 at 06:38PM

No comments:

Post a Comment