25 October 2018

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు https://ift.tt/2PqEHtq

అమరావతి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైయ‌ఎస్‌ జగన్‌పై దాడి జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు,  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PqEHtq
via IFTTT October 25, 2018 at 11:28PM

No comments:

Post a Comment