– చంద్రబాబు డైరెక్షన్లోనే గరుడ పురాణం– విజయవాడ సీపీకి వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు– థర్డ్ పార్టీచే విచారణ జరిపించాలని డిమాండు విజయవాడ: వైయస్ జగన్పై హత్యాయత్నం చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగిందని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైయస్ జగన్కు రక్షణ పెంచాలని, హీరో శివాజీ ముందస్తుగా మాట్లాడిన మాటలు..తదనుగుణంగా జరిగిన చర్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CLU6gW
via IFTTT October 29, 2018 at 05:23PM
మొఖానికి రంగేసుకుందామని ఫిలింనగర్ చక్కర్లు కొట్టేవాళ్లందరినీ హీరో అనడం ఎబ్బెట్టుగా ఉంది, పైగా విగ్గుబాబు బాధ పడతాడేమో.
ReplyDelete