10 October 2018

జిన్నాం నుంచి 283వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2ILR4ue

విజ‌య‌న‌గ‌రం :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిఒక్కరినీ పలకరిస్తున్నారు. అందరి సమస్యలూ తెలుసుకుంటున్నారు. కన్నీళ్లు తుడుస్తున్నారు. కష్టాలు తీరే కాలం మరెంతో దూరంలో లేదని తెలియజేస్తున్నారు.  అందుకే ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు తమ గడపకు పండగొచ్చినట్టు భావిస్తున్నారు. ముంగిటకు వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఆనంద పారవశ్యమవుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పూల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ILR4ue
via IFTTT October 10, 2018 at 03:14PM

No comments:

Post a Comment