21 February 2018

మద్యం షాపు తీయించాలని విజ్ఞప్తి

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మాలపాడులో వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు కలిశారు. గ్రామంలో మద్యం షాపును తీయించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపును వ్యతిరేకిస్తే తమపై కేసులు పెట్టారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment