ఎస్సీ అధ్యాయన కమిటీ సమావేశం ప్రారంభం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అధ్యాయన కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో అధ్యాయన కమిటీ సభ్యులు దళితుల సమస్యలు, కార్యాచరణపై చర్చిస్తున్నారు.
No comments:
Post a Comment