21 February 2018

చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి

 భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి కి  వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్షం తరపున పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన, రాజేంద్రనాథ్, ఆదిములపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ , దెందులూరు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ కోటారి రామచంద్రరావులు అసెంబ్లీ కార్య‌ద‌ర్శిని క‌లిశారు.

No comments:

Post a Comment