‘కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో 600 ఎకరాలు మాగాణి భూమికి సాగునీటి సౌకర్యం లేక.. గత ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక భూములు బీడుగా మారాయి. సోమశీల ప్రాజెక్ట్ నుంచి వచ్చే సాగు నీళ్లు కావలి వరకు మాత్రమే వస్తాయి. ఈ కాలువను పొడిగించి అదనంగా కాలువ నిర్మాణం చేయడం ద్వారా మాగ్రామానికి సాగునీరు అందుతుంది. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అంటూ రైతులు వైయస్ జగన్ను కోరారు.
No comments:
Post a Comment