చౌటపాలెం చేరుకున్న జననేత
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్ చౌటపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమకు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment