21 February 2018

విప్పగుంట వ‌ద్ద ముగిసిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 92వ రోజు కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలోని విప్ప‌గుంట వ‌ద్ద ముగిసింది. ఉద‌యం కందుకూరు శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించి అక్క‌డి నుంచి వెంకటాద్రి పాలెం, అనంత సాగరం క్రాస్‌ రోడ్డు, యెద్లూరు పాడు , పెద్ద వెంకన్నపాలెం, విప్పగుంట వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. 92వ రోజు వైయ‌స్ జ‌గ‌న్ 14 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. 

No comments:

Post a Comment