28 May 2018

వైయస్‌ జగన్‌ పేరు టీడీపీకి రామకోటి

నెల్లూరు కేంద్రంగా ప్రభుత్వాల వంచనకు నిరసనగా జూన్‌ 2న దీక్షరేపు ఉదయం స్పీకర్‌ను కలవనున్న రాజీనామా చేసిన ఎంపీలురాష్ట్ర ప్రజలను పస్తులుంచి.. మహానాడు పేరుతో పండగ చేస్తున్నారుఅధికారపూర్వకంగా చేసిన ఆఖరి మహానాడు ఇదే..ప్రమాణస్వీకారం రోజు చేసిన ఐదు సంతకాల మాటేంటీఎన్టీఆర్‌ స్ఫూర్తి అంటూ సృజల స్రవంతి పథకాన్ని నీరుగార్చారుఓటేసే నాటికి ఉన్న అప్పు తీరిందో లేదో..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IW9qI2
via IFTTT

గ్రంధి శ్రీనివాస్‌ను ఆశీర్వదించండి

భీమవరం ప్రజలకు వైయ‌స్ జగన్‌ పిలుపు  పశ్చిమగోదావరి :  రానున్న ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను మీరంతా ఆశీర్వదించాలని, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గాదిరాజు సుబ్బరాజును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  భీమవరంలో భారీ బహిరంగ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xl8knR
via IFTTT

పెన్నాడ చేరుకున్న జ‌న‌నేత‌

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెన్నాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తాగునీటిని బాటిల్‌లో తీసుకొచ్చి చూపించారు. మంచినీరు అంద‌డం లేద‌ని, క‌లుషిత నీటిని తాగి రోగాల బారీన ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IR8yIT
via IFTTT

గోరనమూడిలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

ప‌శ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గోరనమూడి గ్రామంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సందర్భంగా ప‌లువురు ఆక్వా రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. వారికి అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xm39UI
via IFTTT

200 మంది యువ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 సిరిసిల్ల :  తెలంగాణ రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. సిరిసిల్ల జిల్లాకు చెందిన 200 మంది యువ‌కులు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కెమిస్టు భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IQAQmX
via IFTTT

టీడీపీ మహానాడులో నిర‌స‌న‌ల హోరు

- డ‌ల్లాస్‌లో మొట్ట మొద‌టి మ‌హానాడులో వింత అనుభ‌వం- ప్ర‌త్యేక హోదా నినాదాల‌తో హోరెత్తించిన ఎన్ఆర్ఐలుడ‌ల్లాస్‌:  తెలుగు దేశం పార్టీ మొట్ట మొద‌టి సారిగా డ‌ల్లాస్ న‌గ‌రంలో నిర్వ‌హిస్తున్న మ‌హానాడులో నిర‌స‌న‌లు హోరెత్తాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎన్ఆర్ఐలు ఎండ‌గ‌ట్టారు. మొట్ట మొదటి సారిగా  డల్లాస్ నగరం లో  జరుగుతున్న తెలుగుదేశం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IUw57G
via IFTTT

జూన్‌ 2న వంచన దీక్ష

హైదరాబాద్‌:  ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు వ్యతిరేకంగా జూన్‌ 2న వంచన దీక్షను చేపడుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు శ్రేణలంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. మహానాడు పేరుతో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LC1Io9
via IFTTT