మాట తప్పడం చంద్రబాబు నైజం..చంద్రబాబుపై దివ్యాంగుల ఆగ్రహం..శ్రీకాకుళంః చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని విజయవాడకు చెందిన దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లు,చేతులు లేని వికలాంగుడికి లక్ష సాయం చేస్తానని చెప్పి తొమ్మిది నెలలు అయినా ఇప్పటికి ఇవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేస్తారని దివ్యాంగులు మండిపడ్డారు.ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ఆగ్రహం వ్యక్తం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zybUtF
via IFTTT December 03, 2018 at 06:47PM
No comments:
Post a Comment