ఫీల్డ్ అసిస్టెంట్లపై టీడీపీ రాజకీయ వివక్ష...న్యాయం చేయాలని వైయస్ జగన్కు వినతి..శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను ఉపాధి హామీఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 400 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని వాపోయారు. వైయస్ఆర్సీపీ సానుభూతి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q5RSRv
via IFTTT December 03, 2018 at 07:56PM
No comments:
Post a Comment