3 December 2018

భూములు లాక్కొని రోడ్డున పడేశారు https://ift.tt/2AK2tac

వైయస్‌ జగన్‌ను కలిసిన మడ్డువలస ప్రాజెక్టు భూ నిర్వాసితులున్యాయం చేయాలని వినతిపత్రం అందజేతశ్రీకాకుళం: భూములు లాక్కుని పరిహారం ఇవ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వం వేధిస్తోందని మడ్డువలస ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మడ్డువలస భూ నిర్వాసితులు వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AK2tac
via IFTTT December 03, 2018 at 08:06PM

No comments:

Post a Comment