3 December 2018

బాబు వస్తే జాబు అనేది భ్రమ https://ift.tt/2Somavu

వైయస్‌ జగన్‌ను కలిసిన నిరుద్యోగ యువతశ్రీకాకుళం: బాబు వస్తే జాబు వస్తుందనేది భ్రమ అని శ్రీకాకుళం నిరుద్యోగ యువత మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న నిరుద్యోగులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పించలేదని వాపోయారు. నిరుద్యోగ మహిళ మీడియాతో మాట్లాడుతూ..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Somavu
via IFTTT December 03, 2018 at 06:32PM

No comments:

Post a Comment