9 December 2018

వైయస్‌ జగన్‌తోనే పేదల సొంతింటి కల సాకారం.. https://ift.tt/2Ut1ofZ

శ్రీకాకుళంఃపేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్‌ఆర్‌ నిర్మించిన ఇళ్లకే చంద్రబాబు సున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు.45 లక్షలకు పైగా పేదవారికి ఇళ్లు నిర్మించిన ఘన దివంగత మహానేత వైయస్‌ఆర్‌ది అని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ut1ofZ
via IFTTT December 09, 2018 at 04:30PM

No comments:

Post a Comment