9 December 2018

జ‌న‌నేత‌ను క‌లిసిన కేశ‌వ‌రెడ్డి డిపాజిట్‌దారులు https://ift.tt/2C0ECFj

శ్రీ‌కాకుళం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కేశ‌వ‌రెడ్డి స్కూల్ డిపాజిట్‌దారులు క‌లిశారు. ఒక్కొ విద్యార్థి నుంచి రూ.2.50 ల‌క్ష‌ల నుంచి రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్లు తీసుకొని ఇంత‌వ‌ర‌కు ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేశ‌వ‌రెడ్డి కార‌ణంగా త‌మ బిడ్డ‌ల భ‌విష్య‌త్తు నాశ‌న‌మైంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C0ECFj
via IFTTT December 09, 2018 at 03:38PM

No comments:

Post a Comment