8 December 2018

కరువుపై ఏపీ ప్రభుత్వం తప్పుడు నివేదికలు https://ift.tt/2SBNy9d

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు అందజేసిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోకుండా చంద్రబాబు వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కరువే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SBNy9d
via IFTTT December 08, 2018 at 06:49PM

No comments:

Post a Comment