విజయవాడ: చంద్రబాబు ప్రకటించిన యువనేస్తం పథకం అంతా బోగస్ అని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి మండిపడ్డారు. ఏడాదికోసారి డీఎస్సీ అని నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లుగా మోసం చేసి ఎన్నికలు వస్తున్నాయని 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QHJZRN
via IFTTT December 08, 2018 at 06:58PM
No comments:
Post a Comment