అమరావతి: తెలంగాణా ప్రజానీయం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్లేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబు ‘పార్థీనియం’ కలుపు మొక్కలాంటివాడు. ఈ కబళించే కలుపు మొక్క పంటలను నాశనం చేస్తుంది. ఈ కలుపు మొక్కను రైతులు పెరికేస్తారు. తెలంగాణా ప్రజానీకం ఇచ్చే తీర్పుతో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xkhIoF
via IFTTT December 08, 2018 at 06:26PM
No comments:
Post a Comment