ఇసుక మాఫియా పెచ్చుమీరుతోంది.. వైయస్ జగన్కు ఫిర్యాదు చేసిన రాజాం ప్రజలు.. శ్రీకాకుళం: రాజాం నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెచ్చుమీరుతుందని రాజాం నియోజవర్గం ప్రజలు వైయస్ జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. రోజుకు రెండు, మూడు వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. నాగావళి నదిలో ఇసుకను తవ్వేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మొర పెట్టుకున్నారు.టీడీపీ అండదండలతో ఇసుకను దోచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.సామాన్యంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RzYEvi
via IFTTT December 02, 2018 at 05:55PM
No comments:
Post a Comment