2 December 2018

నీరు–చెట్టులో రూ.3.50 కోట్లు దుర్వినియోగం.. https://ift.tt/2Pet6cB

నీరు–చెట్టులో రూ.3.50 కోట్లు దుర్వినియోగం..టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డిన రాజాం వైయస్‌ఆర్‌సీపీ నేతలు..శ్రీకాకుళంః రాజాం నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు పేరుతో 3.50కోట్లు టీడీపీ నేతలు దుర్వినియోగం చేశారని రాజాం వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు.ప్రాజెక్టుల ఆధునీకీకరణ పనుల కోసం వినియోగించుకుండా రైతులను ఇక్కట్లు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాన  ఆయకట్ట  మడ్డవలస రిజ్వరాయర్‌ నుంచే వచ్చే ఛానల్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pet6cB
via IFTTT December 02, 2018 at 05:07PM

No comments:

Post a Comment