2 December 2018

సాయం కోరినా స్పందించడం లేదయ్యా.. https://ift.tt/2Q9HXug

శ్రీకాకుళంః తమ గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని రేగడి మండలం అంబకండి గ్రామస్తులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు.సురక్షిత తాగునీరు సౌకర్యం కల్పించాలని, మెరుగైన వైద్యం అందించాలని బాధితులు కోరారు. ఆరువేల మంది గ్రామ జనాభా ఉన్న అంబకండిలో సుమారు ఆరవై మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. నీటికాలుష్యంతో వ్యాధులు సంభవిస్తున్నాయన్నారు.సుమారు 20 మంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q9HXug
via IFTTT December 02, 2018 at 05:57PM

No comments:

Post a Comment