శ్రీకాకుళం: ప్రభుత్వం నుంచి సాయం అందక గిట్టుబాటు కాని కూలీతో ఇబ్బందులు పడుతున్నామని ఇటుక బట్టీ కార్మికులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని ఇటుక బట్టీ కార్మికులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. వైయస్ జగన్ ఇటుకలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2riUDQp
via IFTTT December 02, 2018 at 08:00PM
No comments:
Post a Comment