2 December 2018

పాకిస్తాన్‌ చెర నుంచి తమ వారిని విడిపించాడయ్యా... https://ift.tt/2DW0LFY

వైయస్‌ జగన్‌కు మత్సకార కుటుంబాలు  మొర...శ్రీకాకుళంః గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మత్స్యకారులను సరిహద్దు దాటారంటూ పాకిస్తాన్‌ దళాలు పట్టుకున్నాయి.అప్పటి నుంచి బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ప్రజా సంకల్పయాత్రలో  వైయస్‌ జగన్‌ను కలిసి తమ వారిని విడిపించాలని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విడిపించాలన్నారు. వైయస్‌ జగన్‌ను సానుకూలంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DW0LFY
via IFTTT December 02, 2018 at 09:14PM

No comments:

Post a Comment