వైయస్ జగన్ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగులుశ్రీకాకుళం: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను ప్రభుత్వ ఉద్యోగులు కలిశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో సీపీఎస్ను రద్దు చేస్తామంటూ టీటీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని, సీపీఎస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QyoT8g
via IFTTT December 02, 2018 at 10:13PM
No comments:
Post a Comment