22 December 2018

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన జోస‌ఫ్ దంప‌తులు http://bit.ly/2T2rmp6

శ్రీ‌కాకుళం:   విశాఖ జిల్లాకు చెందిన జోస‌ఫ్ దంప‌తులు శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విశాఖ జిల్లాలో పాద‌యాత్ర సంద‌ర్భంగా జోస‌ఫ్ బైక్‌పై నుంచి కింద‌ప‌డి కాలు విరిగింది. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ త‌న సొంత డ‌బ్బుల‌తో జోస‌ఫ్‌కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించారు. కోలుకున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2T2rmp6
via IFTTT December 22, 2018 at 03:23PM

No comments:

Post a Comment