22 December 2018

టీడీపీ..తెలుగు ప్ర‌జ‌ల‌ను దోచుకునే పార్టీ http://bit.ly/2CuabaE

విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌అమ‌రావ‌తి:  టీడీపీ అంటే తెలుగు ప్ర‌జ‌ల‌ను దోచుకునే పార్టీ అని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. చంద్ర‌బాబు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో యువ‌త‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండు చేశారు. తెలంగాణ‌లో మ‌హాకూట‌మి గెలిస్తే వంద రోజుల్లో ల‌క్ష ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2CuabaE
via IFTTT December 22, 2018 at 03:29PM

No comments:

Post a Comment