22 December 2018

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 3500 కిలోమీట‌ర్లు http://bit.ly/2Cv2hhj

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ మహా సంకల్పంలా ముందుకు సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ.. నేనున్నానని భరోసా ఇస్తూ.. కొన‌సాగుతున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని అధిగ‌మించింది. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుండ‌గా శ‌నివారం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Cv2hhj
via IFTTT December 22, 2018 at 03:17PM

No comments:

Post a Comment