22 December 2018

నేడు టెక్క‌లిలో భారీ బ‌హిరంగ స‌భ‌ http://bit.ly/2V6L3hB

శ్రీకాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర  శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 328వ రోజు పాద‌యాత్ర‌ను వైయ‌స్ జ‌గ‌న్ దామోదరపురం క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రావివలస, నౌపాడ క్రాస్‌ మీదుగా జయకృష్ణాపురం చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తరువాత పాదయాత్ర టెక్కలి వరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2V6L3hB
via IFTTT December 22, 2018 at 03:09PM

No comments:

Post a Comment