23 December 2018

గ్రానైట్‌ కొల్లగొట్టేందుకు అచ్చెన్నాయుడు కుట్ర http://bit.ly/2SmWxM9

శ్రీకాకుళం: దళితుల భూములకు సాగునీటి వసతి కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని చింతామణి, సవరగోపాలపురం రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలిలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను దళిత రైతులు కలిశారు. దళితుల భూములకు సాగునీటి వసతి కల్పించకుండా బీడు భూములుగా మార్చి గ్రానైట్‌ను కొల్లగొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SmWxM9
via IFTTT December 23, 2018 at 06:44PM

No comments:

Post a Comment