23 December 2018

అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి http://bit.ly/2rQnAUc

శ్రీకాకుళం: నాలుగున్నరేళ్లు లక్షల కోట్ల రూపాయల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఒక కొంగ జపం అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు దొంగ దీక్షలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2rQnAUc
via IFTTT December 23, 2018 at 08:22PM

No comments:

Post a Comment