23 December 2018

పాదయాత్రకు టీడీపీ కార్యకర్త సంఘీభావం http://bit.ly/2Aerwmg

శ్రీకాకుళం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్‌ అన్నారు. రాజగోపాల్‌ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని వైయస్‌ జగన్‌ను కలిశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు వైయస్‌ఆర్‌ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా హార్ట్‌ సర్జరీ జరిగిందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Aerwmg
via IFTTT December 23, 2018 at 06:42PM

No comments:

Post a Comment