చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి చేసింది శూన్యమని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అపారమైన అనుభవం, తెలివి తెలంగాణ ఎన్నికల్లో తేటతెల్లమైందన్నారు. తెలంగాణలో చంద్రబాబు వెళ్ళకుండా ఉంటే కాంగ్రెస్కు మరో 20 సీట్లు అధికంగా వచ్చేవని, బాబును నమ్మడం వల్ల కాంగ్రెస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zZEmVl
via IFTTT December 14, 2018 at 08:50PM
No comments:
Post a Comment