14 December 2018

ఓడిపోతామని తెలిసే సుహాసినిని పోటీ చేయించారు https://ift.tt/2CctKEa

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార‍్వతి మండిపడ్డారు.  ఓడిపోతామని తెలిసే కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని టీడీపీ తరపున చంద్రబాబు పోటీలో నిలబెట్టారని ఆరోపించారు. నెల్లూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందని అన్నారు.టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CctKEa
via IFTTT December 14, 2018 at 07:53PM

3 comments:

  1. జుట్టుకు చుండ్రు పడితే తలంటుకోవాలన్న ఇంగిత జ్ఞ్యానం లేక చుండ్రు వారి కోడలు కొరివితో తల గోక్కుంది పాపం.

    ఈవిడ సవితి తమ్ముడు తెలివిగా డుమ్మా కొట్టి అవమానం తప్పించుకున్నాడు. అబ్బాయికున్న సోయి లేని విగ్గు బాబాయి సారే జహాఁ సే కచ్చా పాగల్ ఖాందాన్ హమారా అని రోడ్డెమ్మట పాడుకుంటూ అభాసు పాలయ్యాడు!

    ReplyDelete
  2. @ jai garu,
    తెలంగాణా ఇవ్వకపోతే మీరు, మీ సారూ పాగల్ వాళ్ళయి ఉండేవారు. హరిబాబు గారు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారా అని అనుకునేదాన్ని మీ అసలు స్వరూపం ఇపుడే చూపిస్తున్నారు.

    ReplyDelete
  3. ఆమె ఎన్.టి.ఆర్.ని పెళ్ళి చేసుకున్న తరువాత కూడా వీరగంధం వెంకట సుబ్బారావుతో కలిసి ఉండింది. ఆమె నందమూరి లక్ష్మీపార్వతి ఎలా అవుతుంది?

    ReplyDelete