వైయస్ జగన్కు ఎన్ఆర్సి ఉద్యోగుల మొర..శ్రీకాకుళంః బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కాని బాబు వచ్చి జాబు ఊడగొట్టారని ఎన్ఆర్సి డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోయారు.ఉపాధి కల్పించాలని కోరారు. సుమారు ఏడు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను ఆర్వోపి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zPrPnv
via IFTTT December 09, 2018 at 06:38PM
No comments:
Post a Comment