8 December 2018

వైయస్‌ జగన్‌ను విమర్శిస్తే సహించం.. https://ift.tt/2zKZgY7

శ్రీకాకుళంః జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో దిగ్విజయంగా కొనసాగతుందని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌ అన్నారు.టీడీపీ పాలనలో కష్టాలు పడుతున్న ప్రజలకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశాజ్యోతిలా కనిపిస్తున్నారని. ఆయన వస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారన్నారు.టీడీపీ నేతలు ఇంట్లో కూర్చోని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.ఎచ్చెర్ల నియోజకవర్గంలో అవినీతిమయంగా మారిందన్నారు.అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు.పింఛన్లు,ఇళ్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zKZgY7
via IFTTT December 08, 2018 at 05:44PM

No comments:

Post a Comment