శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 316వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఫరీదు పేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కుశాలపురం, బైపాస్ జంక్షన్, పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్, గుజరాతి పేట, నాగావళి ఓల్డ్ బ్రిడ్జ్ మీదుగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Prc5fk
via IFTTT December 08, 2018 at 03:38PM
No comments:
Post a Comment