8 December 2018

వైయస్‌ జగన్‌ వైపే మైనారిటీల మొగ్గు... https://ift.tt/2zKYDOf

జననేత నాయకత్వంలోనే ముస్లింలకు న్యాయం..వైయస్‌ఆర్‌సీపీ నేత మి«ధున్‌ రెడ్డిశ్రీకాకుళంఃవైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కలుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మిథున్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీలను ఏవిధంగా దగా చేశారో ముస్లింలకు గ్రహిస్తుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీలోకి మైనారిటీ నేతల వలసలు పెరుగుతున్నాయన్నారు. సీనియర్‌ నేతలు,ఇక్బాల్, అబ్దుల్‌ గని వంటివారు పార్టీలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zKYDOf
via IFTTT December 08, 2018 at 05:47PM

No comments:

Post a Comment