8 December 2018

సాధ్యంకాని హామీలిచ్చి టీడీపీ దగా చేసింది... https://ift.tt/2PrhLWy

శ్రీకాకుళంః టీడీపీ అబద్ధపు హామీలతో ప్రజలను నట్టేట ముంచిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి ఆరోపించారు. సాధ్యం కాని హామీలిచ్చి దగా చేసిందని మండిపడ్డారు. ఇసుక నుంచి అమరావతి వరుకు అన్నింటా అక్రమాలు,అవినీతికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారన్నారు.ప్రభుత్వ ధనాన్ని తెలుగు తమ్ముళ్లు దోచుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PrhLWy
via IFTTT December 08, 2018 at 05:49PM

No comments:

Post a Comment