6 December 2018

ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది https://ift.tt/2SuMAf1

శ్రీకాకుళం: చంద్రబాబు అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ పేర్కొన్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్న పాలన, గతంలో జరిగిన వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. కళ్లబొల్లి మాటలు చెప్పే నాయకులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SuMAf1
via IFTTT December 06, 2018 at 09:34PM

No comments:

Post a Comment