6 December 2018

టీడీపీ అరాచక పాలనపై రాజీలేని పోరాటం.. https://ift.tt/2EgVj1t

చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు అన్యాయం..ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి..టీడీపీ అవినీతిపై పవన్‌కు ప్రశ్నించడం చేతగాదా...విజయవాడః గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం అవినీతి,అక్రమాలపై వైయస్‌ఆర్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ అరాచకపాలనపై పవన్‌కల్యాణ్‌కు ప్రశ్నించడం చేతగావడం లేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EgVj1t
via IFTTT December 06, 2018 at 09:38PM

No comments:

Post a Comment