దళితులు,గిరిజనులపై టీడీపీ వివక్షత...వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, కళావతి..శ్రీకాకుళంః టీడీపీ హయాంలో దళితులు,గిరిజనులు వివక్షతకు గురయ్యారని వైయస్ఆర్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి,కళావతి అన్నారు. చంద్రబాబు పాలనలో దళితుల దాడులు పెరిగాయన్నారు.చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దళితులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడేళ్ల క్రితం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Sr2abE
via IFTTT December 06, 2018 at 05:28PM
No comments:
Post a Comment