6 December 2018

మంత్రులే బాక్సైట్‌ను దోచుకుంటున్నారు.. https://ift.tt/2rnX8Bm

శ్రీకాకుళంః బాక్సైట్‌ను టీడీపీ మంత్రులే దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర విమర్శించారు. విశాఖలో 2014  ముందు ఎవరు దరఖాస్తు చేసిన అనుమతులు ఇవ్వలేదని,టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్‌ తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయన్నారు.ఈ విషయాన్ని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి కూడా స్పష్టం చేసినట్లు ఆయన గుర్తుచేశారు. 2013లో గిరిజన సలహామండలిలో తీర్మానం చేసి తవ్వకాలను రద్దు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rnX8Bm
via IFTTT December 06, 2018 at 06:01PM

No comments:

Post a Comment